Headlines

సుప్రీంకోర్టులో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Supreme Court Of India Attender Jobs Recruitment 2024 | Government Jobs

దేశంలోనే అత్యున్నత న్యాయవ్యవస్థ అయిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 12వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు 46,210/- వరకు జీతం వస్తుంది..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకొని తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ కోర్టు అటెండెంట్ (కుకింగ్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 80 ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు : 

  • పదో తరగతి పాస్ అయి ఉండాలి. 
  • వంట/పాక కళలలో గుర్తింపు పొందిన సంస్థ నుండి ఒక సంవత్సరం డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
  • ప్రతిష్టాత్మకమైన హోటల్/రెస్టారెంట్/ప్రభుత్వ శాఖ లో మూడు సంవత్సరాల వంట అనుభవం ఉండాలి.

🔥 వయస్సు : 01-08-2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది. 

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 జీతము : 46,210/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లై చేసిన తర్వాత రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024

🔥 పరీక్షా కేంద్రాలు : రాత పరీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

  • మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం పట్టణాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!