Headlines

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 1740 ఉద్యోగాలు | AP DET Mega Job Mela Notification | latest jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా జాబ్  మేళాలు నిర్వహించారు. తాజాగా మరికొన్ని జిల్లాల జాబ్ మేళా ప్రకటనలు విడుదల చేయబడ్డాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు ప్రముఖ దగ్గరలో జరిగే జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హతకు తగిన ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. 

సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రిందన ఇవ్వబడినవి. పూర్తి వివరాలు తెలుసుకొని మీకు దగ్గరలో ఉండే జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపిక అవ్వండి. All the best 👍 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 1355

🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG అర్హతలు కలిగిన వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..

🔥 జాబ్ మేళా తేది : September 6వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.

🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – ఖాళీలు: 

  1. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస లో జరిగే జాబ్ మేళా ద్వారా ఐదు ప్రముఖ సంస్థల్లో 755 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  2. కాకినాడలో లో జరిగే జాబ్ మేళా ద్వారా  600 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  3. అనకాపల్లి జిల్లా చోడవరంలో 385 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : సెప్టెంబర్ 6వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..

🔥 జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం : 

  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో Govt పాలిటెక్నిక్ కళాశాలలో సెప్టెంబర్ 6వ తేదిన జాబ్ నిర్వహిస్తున్నారు.
  • కాకినాడ లో JNTUK ఎదురుగా ఉన్న Govt ITI కాలేజ్ లో సెప్టెంబరు 6వ తేదిన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • అనకాపల్లి జిల్లా చోడవరం లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెప్టెంబర్ 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • అభ్యర్థులు ముందుగా తమ యొక్క బయోడేటా, విద్యార్ధుల సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకొని అభ్యర్థులకు అర్హత కలిగిన కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి. 
  • ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.

🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

🏹 ఆమదాలవలస జాబ్ మేళా – Click here

🏹 కాకినాడ లో జాబ్ మేళా – Click here 

🏹 చోడవరంలో జాబ్ మేళా – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!