ఆశా కార్యకర్త ఉద్యోగాల అప్లికేషన్

పదో తరగతి అర్హతతో ఆశా కార్యకర్త ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP ASHA Worker Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అర్హతతో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం పదో తరగతి అర్హత ఉన్న మహిళల నుండి దరఖాస్తులు కోరుతూ కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత మీ జిల్లాలో మీ గ్రామం లేదా వార్డులో ఖాళీలు ఉంటే త్వరగా అప్లై చేయండి. ఆశా కార్యకర్త…

Read More
నిరుద్యోగ భృతి పథకం

నిరుద్యోగులకు శుభవార్త ! నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పేసిన మంత్రి లోకేష్ | AP Nirudyoga Bruthi Scheme Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం లో నిరుద్యోగులకు అందజేస్తామని తెలియచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. వివిధ ప్రభుత్వ పథకాల…

Read More
APPSC గ్రూప్ 2

APPSC గ్రూప్ 2 మరియు అనలిస్ట్ గ్రేడ్ – 2 ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPT పరీక్ష తేదీ ప్రకటన | APPSC Group 2 CPT Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 (APPSC గ్రూప్ 2) మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించింది. ఏపీపీఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీ నిమిత్తం గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ నుంచి చివరి వరకు…

Read More
Auto Drivers Scheme in Andhrapradesh

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ | ఆగస్టు 15 నుండి మరో కొత్త పథకం | Financial Assistance to Auto drivers | Latest Scheme For Auto Drivers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పథకం అయిన RTC బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి , మహిళల సాధికారత కొరకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అతి త్వరగా ప్రారంభించనున్నారు. అయితే ఈ ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రం లో…

Read More
అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం | ఇక మండలాల్లోనూ అన్న క్యాంటీన్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి… రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయడం పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ పథకం అమలు వలన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్న క్యాంటీన్లు పట్టణాలు మరియు జిల్లా కేంద్రాల్లో మాత్రమే…

Read More
NMMSS Scholarship 2025

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం | NMMSS Scholarship 2025-26 Apply Online

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక…

Read More
AP DSC Hall Tickets 2025

DSC పరీక్షలకు కొత్త హాల్ టికెట్స్ విడుదల | AP DSC Exams New Hall Tickets Download | July 1st , 2nd AP DSC Hall Tickets

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కారణంగా వాయిదా పడిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు (AP DSC Hall Tickets) ను అధికారిక వెబ్సైట్ లో ఈ రోజు నుండి అందుబాటులో ఉంచారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి జూలై 01 , జూలై 02 వ తేదీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 🔥వాయిదా పడిన DSC పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదల : ( AP DSC Hall Tickets) How to Download…

Read More

కూటమి ప్రభుత్వం నుండి మరో తీపి కబురు | ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన దివ్యాంగులు కి 6000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం , దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కూటమి ప్రభుత్వం అవసరమైన దివ్యాంగులు వారికి 100 శాతం సబ్సిడీతో ట్రై సైకిల్ లను అందించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మూడు చక్రాల…

Read More

ఇంటర్ అర్హతతో 3131 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SSC CHSL Notification 2025 Details in Telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలి అనుకొనే అభ్యర్థులకు శుభవార్త ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంస్థ నుండి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. SSC బోర్డు వారు ప్రతి సంవత్సరం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. ఈ సారి SSC CHSL నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 3,131…

Read More
మహిళలకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా అమలు చేస్తాం : మంత్రి అచ్చెన్నాయుడు | AP Free Bus Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి వరుసగా అమలవుతున్నాయి. జూన్ 12వ తేదీ నుండి తల్లికి వందనం పథకం అమలు అవుతూ ఉండగా మరికొద్ది రోజులలో సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకం అయిన APSRTC బస్ లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచారం…

Read More