పదో తరగతిలో 575 మార్కులు మార్కులు వచ్చాయి, అయినా బ్యాడ్ లక్ వెంటాడింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే.. ఈ ఫలితాలు విడుదల చేసిన సమయంలో బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన ఈమని తేజస్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90కు పైగా మార్కులు పొందినప్పటికీ సోషల్ సబ్జెక్టులో కేవలం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయ్యింది. బాగా చదివే విద్యార్థిని కావడంతో ఉపాధ్యాయులు సలహాతో సోషల్ సబ్జెక్ట్ పునః మూల్యాంకనం కు విద్యార్థిని దరఖాస్తు చేసుకుంది. పునః మూల్యాంకనంలో…
