పదో తరగతి అర్హతతో తెలుగు రాష్ట్రాల్లో ఉండే రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB Group D Notification 2025 in Telugu | South Central Railway jobs

కేవలం పదో తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో (సికింద్రాబాద్ రైల్వేలో) పని చేసే అవకాశం వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 32,438 గ్రూప్ D పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వేలో 1,642 పోస్టులు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు అప్లై చేసి మీరు ఎంపిక అయితే సికింద్రాబాద్ రైల్వేలో పని చేసే అవకాశం ఉంటుంది. 10th పాస్ లేదా ITI పాస్ లేదా NCVT నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటిస్…

Read More

టెన్త్ పాస్ అయిన వారికి రైల్వేలో భారీగా ఉద్యోగాలు | 32,438 జాబ్స్ | RRB Group D Notification 2025 in Telugu | Railway Group D Recruitment 2025 Full Details

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం 32,438 పోస్టులతో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.  కేవలం పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే రైల్వేలో ఉద్యోగం చేసుకోవచ్చు. అభ్యర్థులు సౌత్…

Read More
error: Content is protected !!