AP లో మార్చిలో నోటిఫికేషన్ – జూన్ లో పోస్టింగ్ | ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో 16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ | AP DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న DSC నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ DSC నోటిఫికేషన్ చేస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని తెలిపింది. విద్యా శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత…

Read More
error: Content is protected !!