
మొబైల్ లోనే పదో తరగతి ఫలితాలు చూడండి | AP SSC Results 2025 Date | AP 10th Results | Andhra Pradesh SSC Results 2025 Link
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదో తరగతి ఫలితాలు విడుదలపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ 23వ తేదిన పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు , 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు…