రాష్ట్రంలో వీరికి శుభవార్త ! | నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఆగస్టు నెలలో పలు కీలక పథకాలును అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కూడా శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు సంక్షేమం కొరకు 07/08/2025 న G.O MS.NO:69 ను విడుదల చేసింది. ఈ G.O ద్వారా సెలూన్ లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 🔥200 యూనిట్ల ఉచిత విద్యుత్: 👉 Click here…

Read More
Indian Navy SSC Officer's Recruitment 2025

Indian Navy SSC Officer’s Notification 2025 | Indian Navy SSC Officer’s Jobs Apply Online

భారత నావికాదళం నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ గా నియామకం చేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ (Indian Navy SSC Officer’s Notification 2025) విడుదలైంది. అవివాహిత పురుషులు మరియు అవివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో ఆగస్టు 9 , 2025 నుండి సెప్టెంబర్ ఒకటి 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించారు. ఇండియన్…

Read More
నేతన్న భరోసా పథకం

నేతన్న భరోసా పథకం ద్వారా వీరికి సంవత్సరానికి 25,000/- రూపాయలు ఇవ్వనున్న ప్రభుత్వం

నేతన్న భరోసా పథకం వివరాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది. దీనితో పాటుగా మరెన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తూ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తూ ఉంది. ఎప్పటికీ సూపర్ సిక్స్ పథకాల్లో అనేక పథకాలలో అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం , సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే పథకాలను కూడా అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం…

Read More
MHSRB Results 2025

MHSRB Lab Technician Provisional Merit List Released | MHSRB Results 2025

తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ (MHSRB Lab Technician Provisional Merit List Released) ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు తెలియజేసిన వివరాలు ప్రకారం ఆగస్టు 6వ తేదీన ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆగస్టు 7వ తేదీ ఉదయం మెడికల్ అండ్…

Read More
SBI JA Notification 2025 Syllabus

SBI JA Notification 2025 in Telugu | SBI Clerk Notification 2025

నిరుద్యోగులకు శుభవార్త ! ముంబై ప్రధాన కేంద్రంగా గల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ నుండి జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) (SBI JA Notification 2025 in Telugu) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 6589 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భాగంగా తెలుగు…

Read More
స్త్రీ శక్తి పథకం అమలు తేది

స్త్రీ శక్తి పథకం అమలు అధికారిక ప్రకటన రాఖీ పండుగ రోజు చేయనున్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతిష్టాత్మకమైన పథకమైన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) పథకం ను ఈ వచ్చే రాఖీ పండుగ నాడు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించనున్నారు. ఈ పథకానికి సంబంధించి ఎప్పటికీ స్త్రీ శక్తి అనే పేరును నిర్ణయించగా, క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. పథకం అమలు కొరకు అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన రాష్ట్ర…

Read More
SEEDAP Jobs

Good News ! సీడాప్ లో ఉద్యోగాలు భర్తీ | SEEDAP District Manager Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో గల సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) సంస్థ నుండి జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అంతకుమించి పై చదువులు చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ చొప్పున రిక్రూట్ చేస్తారు….

Read More
దీపం-2 పథకం

దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభం | Deepam -2 Scheme Free Gas Cylinder

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. ఇప్పటికే రెండు విడతల ద్వారా నగదు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి మూడో విడత నాతో రాయితీ ఇవ్వనుంది. సిలిండర్ బుక్ చేసిన 48 గంటల లోగా నగదు జమ అవుతుందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ పథకం ద్వారా నగదు రాయితీ లభించడం లేదని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో…

Read More
భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ

భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులు ఖాతాలలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని కౌలు రైతులకు కూడా శుభవార్త తెలియజేసింది. వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతామని తెలిపింది. వీరికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000/- రూపాయలను అందిస్తుంది. 🔥 కౌలు…

Read More

స్త్రీ శక్తి పథకం అమలు – మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కోసం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం ప్రారంభం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్న విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ను రాష్ట్ర ప్రభుత్వం ” స్త్రీ శక్తి ” అనే పథకం పేరుతో అమలు చేయనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు అప్డేట్లు ఇస్తూ ఉంది. మరికొద్ది…

Read More