
ఏపీ ప్రజలకు ఇక సులభంగా ప్రభుత్వ సేవలు | AP Government Mana Mithra What’s App Services | AP Government Latest News
మీరు విద్యార్థా ? మీకు కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి కావాలా? మీరు రైతా…
మీరు విద్యార్థా ? మీకు కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి కావాలా? మీరు రైతా ? మీకు 1- B , అడంగళ్ వంటివి కావాలా? మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలి అనుకుంటున్నారా? మీరు పదివ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థా ? మీ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? లేకా మరేదైనా సర్వీస్ పొందాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండా కేవలం ఇంటి…
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు ముఖ్య గమనిక ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గాను అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కుటుంబాల వారిగా డేటా ను కలిగి ఉంది. అయితే ఇందులో కొంత మంది ప్రజల వివరాలు అనగా పేరు , డేట్ ఆఫ్ బర్త్ , ఫోన్ నెంబర్, జెండర్ వంటి వివరాలలో…
విద్యార్థులు, నిరుద్యోగులు మీకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం గురించి తెలుసా ! కేంద్ర ప్రభుత్వమే మీకు ఉద్యోగ అవకాశం కల్పించి, జీతం కూడా ఇచ్చే ఈ పథకం కి రిజిస్టర్ చేసుకోండి. ఇప్పటికే ఒక విడత రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, మళ్ళీ రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. 🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు…
భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ సంస్థ నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గేట్ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగాలకు…
ఇంటర్మీడియట్ విద్యార్థులు , తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 11వ తేదిన విడుదల చేసిన నోటీస్ ప్రకారమే ఈ ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేశారు. ఈ రోజు 11 గంటలకు మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఈ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశానికి…
భారత రైల్వే సంస్థలో ఉద్యోగాల భర్తీ లో వేగం పెంచింది. గతంలో వలె కాకుండా నోటిఫికేషన్ విడుదల అయిన ఒక సంవత్సరం లోపుగానే ఉద్యోగాల భర్తీ ను పూర్తి చేస్తుంది. 2024 అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ కొనసాగుతూ ఉంది , ఇంతలోనే అసిస్టెంట్ లోకోపైలెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలెట్ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం వంటి అన్ని అంశాల ను ఈ ఆర్టికల్…
ఇంటర్మీడియట్ ఫలితాల కొరకు ఎదురు చేస్తున్న విద్యార్థులకు, తల్లితండ్రులకు శుభవార్త ! ఏప్రిల్ 12 అనగా రేపే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 12 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ అప్డేట్ కు సంబంధించి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ వేయడం జరిగింది. మరియు అధికారిక వెబ్…
భారత ప్రభుత్వం , సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ , హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) సంస్థ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (జనరల్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (F&A) జూనియర్ సెక్రటేరియట్ (S&P) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మరి కొద్ది రోజుల్లోనే పలితాలు విడుదల కి అన్ని ఏర్పాటు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 🔥 పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం : 🔥పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల : 🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం : పలితాలు విడుదల కానే ఆటోమేటిక్ గా…
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఏప్రిల్ 17వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తాజాగా విడుదలైన…