Headlines

APPSC మరో నోటిఫికేషన్ విడుదల | AP Polytechnic Lecturers Notification in Telugu

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ డిసెంబర్ లో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ డిసెంబర్లో ఏపీపీఎస్సీ నుంచి విడుదల చేసిన మూడవ నోటిఫికేషన్ ఇది. 

ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ( ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ ) లెక్చరర్ల ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

ప్రస్తుతం విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

🔥 పోస్టుల పేర్లు : పాలిటెక్నిక్ లెక్చరర్లు

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 99

🔥 అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత బ్రాంచ్ లో బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

🔥 ఎంపిక విధానం : పరీక్షలో వచ్చిన మార్కులు మరియు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఆధారంగా

🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-01-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-02-2024

🔥 జీతము : 56,100/- 98,400/- 

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ,  బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.

🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ( 250/-) ఫీజు మరియు పరీక్ష ఫీజు కలిపి – 120/- కలిపి 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు) 

🔥 ఈ ఉద్యోగాలకు ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి , ఎంపికైన అభ్యర్థులకు ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు చెందిన పరీక్ష 2024 లో ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తారు. 

ఈ రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.  ఒకటవ పేపర్లో 150 ప్రశ్నలు , 150 మార్కులు కు ఇస్తారు . రెండవ పేపర్లో 150 ప్రశ్నలు 300 మార్కులు కి ఇస్తారు.  ప్రతి తప్పు సమాధానానికి 1/3 రుణాత్మక మార్కింగ్ విధానం ఉంది.

🔥 Apply Link 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!