
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై CM గారు కీలక ప్రకటన , ఆ తేది నుండే అమలు | Free bus journey to women | AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో అనేక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే తేదీ గా ఆగస్టు 15 ను తెలిపింది. ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా సరే ఆగస్టు 15 నుండి కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు…
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలోగల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ నుండి టెక్నీషియన్ (RRB TECHNICIAN) ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు NTPC , అసిస్టెంట్ లోకో పైలట్, గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలానే టెక్నీషియన్ (RRB TECHNICIAN) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది , ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ,వెరిఫికేషన్ ప్రక్రియ, అన్ని పూర్తయి లబ్ధిదారులు జాబితాలను కూడా తయారు చేశారు. 🏹 పదో తరగతి అర్హతతో 1075 ఉద్యోగాలు – Click here Annadata Sukhibava Scheme 2025 : ఈనెల చివరి లోపు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే…
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నుండి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ( MHSRB Dental Assistant Surgeon) భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 48 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారు తమ…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇటీవల డిగ్రీ అర్హతతో CGL, ఇంటర్మీడియట్ విద్యార్హతతో CHSL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సంస్థ పదవ తరగతి విద్యార్థులతో ఉద్యోగం పొందేందుకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (SSC MTS) మరియు హవల్దార్ (CBIC & CBN) నోటిఫికేషన్ విడుదల చేసింది.(SSC MTS & Havaldar Notification 2025) ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1075…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ పొందాలి అనుకుంటున్న వారికి వితంతువులు కి శుభవార్త తెలియజేసింది దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్పౌజ్ (Spouse) కేటగిరి క్రింద వితంతువులు కి పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందు కొరకు గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం (NTR Bharosa Pension Scheme) ద్వారా వివిధ కేటగిరీల వారికి పెన్షన్లు అందజేస్తుంది.2023 డిసెంబర్ నుండి పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అర్హతతో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం పదో తరగతి అర్హత ఉన్న మహిళల నుండి దరఖాస్తులు కోరుతూ కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత మీ జిల్లాలో మీ గ్రామం లేదా వార్డులో ఖాళీలు ఉంటే త్వరగా అప్లై చేయండి. ఆశా కార్యకర్త…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం లో నిరుద్యోగులకు అందజేస్తామని తెలియచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. వివిధ ప్రభుత్వ పథకాల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 (APPSC గ్రూప్ 2) మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించింది. ఏపీపీఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీ నిమిత్తం గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ నుంచి చివరి వరకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పథకం అయిన RTC బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి , మహిళల సాధికారత కొరకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అతి త్వరగా ప్రారంభించనున్నారు. అయితే ఈ ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రం లో…